Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»పోలీస్»సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ January 22, 2026No Comments1 Views

సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

జిల్లాలోని ప్రజలు సైబర్‌ నేరాలు, డిజిటల్‌ అరెస్ట్‌ వంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ప్రజల్లో కొంతమేర చైతన్యం వచ్చిందన్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. సీనియర్‌ సిటిజిన్లకు వాట్సాప్‌ కాల్స్‌ చేసి, మనీ లాండరింగ్‌ కేసులు ఉన్నాయని, డబ్బులు డిపాజిట్‌ చేయాలని బెదిరిస్తుంటారని అన్నారు. అటువంటి ఫోన్‌ కాల్స్‌ వచ్చినప్పుడు వెంటనే సైబర్‌ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

అంతే గాక సీనియర్‌ సిటిజన్లకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు వాట్సాప్‌ కాల్స్‌ చేసి సీబీఐ పోలీసులమని చెబుతుంటారని అన్నారు. మొబైల్‌ఫోన్ల ద్వారా అశ్లీల ఫోటోలు పంపినట్లు కేసు నమోదైందని, పేరు తొలగింపునకు డబ్బులు డిపాజిట్‌ చేయాలని బెదిరింపు కాల్స్‌ వస్తే వెంటనే సైబర్‌ పోలీసులను సంప్రదించాలని అన్నారు. సైబర్‌ మోసగాళ్లు పోలీస్, కోర్టు, కస్టమ్స్, టెలికాం అధికారులమని వాట్సాప్‌ కాల్స్‌ చేసి, నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు చూపించి డిజిటల్‌ అరెస్ట్‌ అని భయపెడతారని తెలిపారు. అరెస్ట్‌లు నుంచి తొలగించేందుకు నగదు పంపించాలని ఒత్తిడి చేస్తారని, అటువంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు మొబైల్‌ ఫోన్లు లేదా వాట్సాప్‌ కాల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయరని స్పష్టం చేశారు. అదే విధంగా ఎటువంటి లింక్‌లను ఓపెన్‌ చేసి నగదు పంపించవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్‌ వస్తే వెంటనే కట్‌ చేయయాలని, అటువంటి ఫోన్లు వస్తే 1930కు కాల్‌ చేయాలని తెలిపారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleవైభవంగా ఆలయ ధ్వజస్తంభ వార్షికోత్సవాలు
Next Article తిరుమల అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం అందజేసిన భాష్యం ఛైర్మన్‌ రామకష్ణ

Related Posts

ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్‌

January 21, 2026

పదిహేను మంది గంజాయి ముఠా అరెస్ట్‌

January 21, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d