Close Menu
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

February 2, 20260

…

Like this:

Like Loading...

కేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

February 2, 20260

…

Like this:

Like Loading...

ఫిబ్రవరి 4న గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

Facebook X (Twitter) Instagram
gunturnews.ingunturnews.in
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
Subscribe
gunturnews.ingunturnews.in
Home»Local News»మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం
Local News February 2, 2026No Comments0 Views

మూడు దేవస్థానాల్లోని హుండీల ఆదాయం రూ.9.70 లక్షల ఆదాయం

Share Facebook Twitter Telegram WhatsApp
Follow Us
Google News Facebook Instagram WhatsApp Telegram
Share
Facebook Twitter Telegram WhatsApp

గుంటూరు ది. 02-02-2026 సోమవారం :

నగరంలోని శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం, శ్రీజగన్నాధస్వామి వారి దేవస్థానం (కొత్తపేట), శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (లాలాపేట)లో శ్రీ స్వామి వార్ల హుండీలను సోమవారం లెక్కించారు. మూడు దేవస్థానాల ఈవో టి.సుభధ్ర, శారదానికేతన్‌ ఈవో టి.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో శ్రీభూమా వీర వెంకటభాపారావు (ఆర్‌ఎస్‌ఎల్‌) నారాయణ రోరవల్‌ కూర్‌ సభ్యుల సహకారంతో లెక్కింపు చేపట్టారు. శ్రీజగన్నాధస్వామి వారి దేవస్థానం హుండీ రూ.16,106, శ్రీఆంజనేయస్వామి వారి దేవస్థానం హుండీ రూ. 3.76 లక్షలు, శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం రూ.5.77 లక్షలు వచ్చాయని ఈవో సుభద్ర తెలిపారు.

మూడు దేవస్థానాలకు మూడు నెలల పదిహేను రోజులకు రూ.9.70 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. పది దుబాయ్‌ డాలర్లు, 33 అమెరికా డాలర్లు, 28 గ్రాముల బంగారం, 918 గ్రాముల వెండి వస్తువులు కానుకల రూపంలో హుండీల ద్వారా వచ్చాయని పేర్కొన్నారు. లెక్కింపులో నారాయణ రోరవల్‌ కూర్‌ సభ్యులు, దేవస్థానాల సిబ్బంది పాల్గొన్నారు.

Like this:

Like Loading...

Related

Follow on Google News Follow on Facebook Follow on Instagram Follow on WhatsApp Follow on Telegram Follow on Snapchat
Share. Facebook Twitter Telegram WhatsApp
Previous Articleకేంద్ర బడ్జెట్‌ అత్యంత మోసపూరితంగా, ప్రజల ప్రయోజనాలను విస్మరించిన బడ్జెట్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌

Related Posts

ఐరా హార్ట్ & పాలీక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – ప్రజల నుంచి విశేష స్పందన

February 2, 2026

ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ‘‘సే నో టు డ్రగ్స్‌’’ వాక్‌థాన్‌ విజయవంతం

January 24, 2026

తిరుమలలో అన్నదానం చేసిన భాష్యం రామకృష్ణ

January 23, 2026
Add A Comment
Leave A Reply Cancel Reply

Categories
  • Collectorate
  • CPI
  • Education
  • GMC
  • Lakshman Rao
  • Local News
  • TDP
  • Uncategorized
  • YSRCP
  • ఆరోగ్యం
  • ఆరోగ్య చిట్కాలు
  • ఇన్సూరెన్స్
  • ఈమాన్- ఇస్లామిక్ మాస పత్రిక
  • క్రైమ్
  • చలికాలం
  • టర్మ్ ఇన్సూరెన్స్
  • దంపతులు
  • నూరిఫాతిమా
  • పోలీస్
  • ఫైనాన్స్
  • బ్యాంకింగ్
  • లైఫ్ ఇన్సూరెన్స్
  • విశ్లేషణ
  • స్ట్రెస్‌
  • హెల్త్ ఇన్సూరెన్స్
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram Snapchat
  • Local News
  • ఆరోగ్యం
    • చలికాలం
    • దంపతులు
    • ఆరోగ్య చిట్కాలు
    • స్ట్రెస్‌
  • క్రైమ్
  • విశ్లేషణ
  • ఫైనాన్స్
    • బ్యాంకింగ్
  • ఇన్సూరెన్స్
    • లైఫ్ ఇన్సూరెన్స్
      • టర్మ్ ఇన్సూరెన్స్
    • హెల్త్ ఇన్సూరెన్స్
© 2026 Gunturnnews.in Designed by Gunturnnews.in

Type above and press Enter to search. Press Esc to cancel.

 

Loading Comments...
 

    %d